- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, బోధన్: నిర్మల్ జిల్లా రెంజల్ మండలం దండిగుట్టలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. దండిగుట్టలో సేవాలాల్ జగదాంబ మందిరం పక్కన స్మశానవాటిక నిర్మించడంపై గత ఎనిమిది నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. వైకుంఠధామం నిర్మాణ పనులను అడ్డుకునేందుకు యత్నించగా సోమవారం జరిగిన తోపులాటలో సక్రి భాయి అనే గిరిజన మహిళ స్పృహ తప్పి పడిపోగా.. రేణుక భాయి చేతికి గాయాలయ్యాయి. దీంతో దండిగుట్ట వాసులు రెంజల్ పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. మహిళలు అని చూడకుండా ఉపసర్పంచ్ జగదీష్తో పాటు పలువురిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story