- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్లో కరోనా విజృంభిస్తోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే సౌరబ్ బహుగుణాకు కరోనా సోకింది. దీంతో ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సౌరబ్ ఢిల్లీలోని సీతార్ గంజ్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్గా తేలింది. ఉత్తరాఖండ్లో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. కాగా, ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ కూడా గతంలో కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
Next Story