- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: పాఠశాల విద్య నూతన కమిషనర్ శ్రీదేవసేనను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఇటీవల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే నివేదికను ఈ సందర్భంగా కమిషనర్కు అందజేసి, కోవిడ్ ఉధృతి నేపథ్యంలో విద్యారంగం పరిస్థితిపై చర్చించారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓల అధికారాలపై త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని మెమోరాండం అందించారు.
Next Story