- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
అర్బన్ ఫారెస్టులు శనివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు అటవీ పర్యావరణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వీటిని నగర పట్టణ వాసులు సద్వినయోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక అక్టోబర్ 6 నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ లోకి కూడా సందర్శకులను అనుమతించనున్నట్టు తెలిపారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ముఖ్యంగా మాస్కులు వేసుకోని వారిని అనుమతించ వద్దని అధికారులకు సూచించారు. ఇక సందర్శకుల కోసం శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Next Story