- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ ప్రదీప్ కుమార్ జోషి భేటీ అయ్యారు. ఈనెల 7న యూపీఎస్సీ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన చేసిన ప్రదీప్ కుమార్ జోషి బుధవారం మర్యాదపూర్వకంగా రాష్ట్రపతిని కలిశారు. గతంలో ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్గా, మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ప్రదీప్ కుమార్ జోషి పనిచేశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.
Next Story