- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: లడాఖ్లో నేడు, రేపు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటించనున్నారు. అనంతరం అధికారులతో భేటీ అయ్యి తాజా పరిస్థితులపై సమీక్షించనున్నారు. ఇదిలా ఉంటే గతకొద్దిరోజుల నుంచి లడాఖ్ లో ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అక్కడ పర్యటించారు. అయితే.. ప్రధాని పర్యటన అనంతరం చైనా అక్కడి నుంచి తమ బలగాలను వెనక్కి తీసుకున్న విషయం విధితమే.
Next Story