- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రాష్ట్రానికి కావల్సినన్ని ఎరువులను సరఫరా చేస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం హైదరాబాద్లో వ్యవసాయ అధికారులతో సమావేశమైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెరిగిన సాగు విస్తీర్ణానికి తగ్గట్టు ఎరువులు అందజేస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఎరువుల సరఫరా విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎరువుల సరఫరా విషయంపై కేంద్రమంత్రి సదానందగౌడతో మాట్లాడుతానని స్పష్టం చేశారు.
Next Story