బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

by  |
బస్టాండ్ ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ, అమరావతి బ్యూరో: గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఓ గుర్తు తెలియని మృత దేహం వెలుగు చూసింది. ఉదయాన్నే విధుల్లోకి వచ్చిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు మృత దేహం ఎవరిదనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed