- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్:
అనంతపురం జిల్లాలో తెలుగు యువత నాయకుడు రవీంద్రారెడ్డిపై దాడి జరిగింది. జిల్లాలోని తాడిపర్తిలోని నందలపాడు కాలనీలో ఆయనపై గుర్తు తెలియని నలుగురు దుండగులు దాడికి దిగారు. అనంతరం దుండగులు పరారయ్యారు. కాగా ఈ ఘటనలో రవీంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story