తెలుగు యువత నాయకుడిపై దాడి

by  |
తెలుగు యువత నాయకుడిపై దాడి
X

దిశ వెబ్ డెస్క్:
అనంతపురం జిల్లాలో తెలుగు యువత నాయకుడు రవీంద్రారెడ్డిపై దాడి జరిగింది. జిల్లాలోని తాడిపర్తిలోని నందలపాడు కాలనీలో ఆయనపై గుర్తు తెలియని నలుగురు దుండగులు దాడికి దిగారు. అనంతరం దుండగులు పరారయ్యారు. కాగా ఈ ఘటనలో రవీంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed