- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
లండన్: భారత స్వాతంత్ర్య పోరాట నాయకుడు, జాతిపిత మహత్మా గాంధీ జ్ఞాపకార్థం యూకే ప్రభుత్వం ఆయన చిత్రంతో నాణేలను విడుదల చేయడానికి యోచిస్తున్నది. నల్లజాతీయులు, ఆసియవాసులు, ఇతరమైనార్టీ జాతుల సేవలపై చర్చ పెరుగుతున్న నేపథ్యంలో యూకే ఈ యోచన చేస్తున్నదని తెలిసింది.
ఈ వర్గాల సేవలను గుర్తించాలని రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ(ఆర్ఎంఏసీ)కి బ్రిటిష్ ఫైనాన్స్ మినిస్టర్ రిషి సునాక్ లేఖ రాసినట్టు యూకే ట్రెజరీ వెల్లడించింది. గాంధీ సేవలను కొనియాడుతూ నాణేన్ని విడుదల చేయాలని ఆర్ఎంఏసీ భావిస్తున్నట్టు ఆ ట్రెజరీ పేర్కొంది. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో ప్రపంచవ్యాప్తంగా చరిత్ర, వలసవాదం, జాతివివక్షపై చర్చ విస్తృతమైంది. మైనార్టీ జాతుల సాధికారతకు అనేక సంస్థలు ముందుకొస్తుండటం గమనార్హం.
Next Story