- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి రూరల్ మండలంలో ఇద్దరు వాలంటీర్లపై వేటు పడింది. ఈ నెల 29నా వారిద్దరూ మంగళం బీటీ కాలనీలోని సచివాలయంలో మద్యం తాగారు. ఈ వ్యవహారాన్ని తోటి సిబ్బంది వీడియో తీసి సోషయల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ కావడంతో పంచాయతీ కార్యదర్శి సురేందర్ రావు ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెడ్డప్ప, ఢిల్లీ బాబు అనే వాలంటీర్లను విధులను నుంచి తొలగించారు.
Next Story