అనంత్‌నాగ్‌లో ఉదయం ఈ ఘటన జరిగింది

by  |
అనంత్‌నాగ్‌లో ఉదయం ఈ ఘటన జరిగింది
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. అనంత్ నాగ్ లోని వాగ్మా ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకొద్దిసేపట్లో అధికారులు తెలిపే అవకాశముంది.


Next Story

Most Viewed