ఘోర ప్రమాదం… ఇద్దరు యువకులు మృతి

by  |
ఘోర ప్రమాదం… ఇద్దరు యువకులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా కోకాపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రివర్స్‌లో వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది.



Next Story

Most Viewed