- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,షాద్ నగర్: వాగులో చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకెళితే….తలకొండపల్లి మండలం గడ్డమీది తండాకు చెందిన చంద్రు (26),మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన చంటి (15)లు చేపలు పట్టడానికి కేశంపేట మండలంలోని వాగుకు వెళ్లారు. వారికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. కాగా మృత దేహాలను గ్రామస్తులు చెరువునుంచి బయటకు తీసారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
Next Story