- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి

X
అమరావతి: కర్నూలులోని కొలిమిగుండ్ల మండలం బెలుం దగ్గర ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బెలుంకు చెందిన తోక శాంతయ్య, తోక మహేశ్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Tags: tractor overturned, kurnool, ap, road accident, kolimigundla
Next Story