తండ్రీకొడుకులను చంపిన పేలుళ్లు

by  |
తండ్రీకొడుకులను చంపిన పేలుళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: పారిశ్రామిక వాడలో జరిగిన పేలుళ్లు ఇద్దరి ప్రాణాలను తీసుకుంది. కృష్ణ జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలోని మహిళా పారిశ్రామిక వాడలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ఏరియాలోనే ఉన్న జయరాజ్ కంపెనీలో జరిగిన పేలుడుతో ఇద్దరు మృతి చెందారు. మృతులు తండ్రీకొడుకులుగా స్థానికులు గుర్తించారు. పేలుళ్లకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed