- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పారిశ్రామిక వాడలో జరిగిన పేలుళ్లు ఇద్దరి ప్రాణాలను తీసుకుంది. కృష్ణ జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలోని మహిళా పారిశ్రామిక వాడలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. ఈ ఏరియాలోనే ఉన్న జయరాజ్ కంపెనీలో జరిగిన పేలుడుతో ఇద్దరు మృతి చెందారు. మృతులు తండ్రీకొడుకులుగా స్థానికులు గుర్తించారు. పేలుళ్లకు గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story