ఈ విషయం తెలిస్తే మీరు కూడా ఏడుస్తారు!

by  |
ఈ విషయం తెలిస్తే మీరు కూడా ఏడుస్తారు!
X

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాండ్ల సురేష్, గాండ్ల అభిలాష్ అనే ఈ ఇద్దరు విద్యుత్ షాక్ తో మృతిచెందారు. తమ వ్యవసాయ పొలంలో బోరుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో పైపులు విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed