- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గాండ్ల సురేష్, గాండ్ల అభిలాష్ అనే ఈ ఇద్దరు విద్యుత్ షాక్ తో మృతిచెందారు. తమ వ్యవసాయ పొలంలో బోరుకు మరమ్మతులు చేస్తున్న సమయంలో పైపులు విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story