ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

by  |
swimming
X

దిశవెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పాలడుగు మండలంలో చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులను మహేశ్, సాయి కిరణ్ గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.


Next Story

Most Viewed