- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: శ్రీవారి సర్వదర్శనానికే టీటీడీ మొదటి ప్రాధాన్యతనివ్వాలని యోచిస్తోంది. పెరటాసి మాసం నేపథ్యంలో తమిళనాడు నుంచి నిత్యం 10వేల మందికి పైగా భక్తులు ఎస్డీ టోకెన్ల కోసం తిరుపతికి వస్తుండడంతో టోకెన్ల్ జారీని తాత్కాలికంగా నిలిపివేశామని టీటీడీ వెల్లడించింది. కొవిడ్ నివారణకు తాత్కాలికంగా సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపేసినట్లు తెలిపింది. త్వరలోనే సర్వదర్శనం టోకెన్ల్ జారీని పునః ప్రారంభిస్తామని టీటీడీ వెల్లడించింది.
Next Story