- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి రేపు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నది. కరోనా కారణంగా మార్చిలో రద్దయిన దర్శనాలను జూన్ 11 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. శ్రీవారి దర్శనాల సంఖ్య ప్రస్తుతం 12 వేలకు పైగా చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలిసింది.
Next Story