- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ప్రధానంగా కొత్త రెవెన్యూ బిల్లుతో పాటు పలు బిల్లులు, సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక బీసీ జాబితాలో 17కులాలను చేర్చాలన్న బీసీ కమిషన్ సిఫార్సులకు కేబినెట్ ఓకే చెప్పింది. నూతన సచివాలయ నిర్మాణం, పాత సచివాలయ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలన అనుమతులకు కూడా కెబినెట్ ఆమోద ముద్ర వేసింది.
Next Story