- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సన్నిహితులు వెల్లడించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్ పరీక్షలు చేయగా కరోన పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తుండటంతో కిషన్ రెడ్డి కొన్ని రోజులుగా తన స్వగ్రామం ఎలిమినేడులోనే ఉంటున్నప్పటికీ కరోనా బారిన పడ్డారు.
Next Story