మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా?

by  |
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సన్నిహితులు వెల్లడించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనారోగ్యంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్ పరీక్షలు చేయగా కరోన పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లో కరోనా విజృంభిస్తుండటంతో కిషన్ రెడ్డి కొన్ని రోజులుగా తన స్వగ్రామం ఎలిమినేడులోనే ఉంటున్నప్పటికీ కరోనా బారిన పడ్డారు.


Next Story

Most Viewed