- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆందోల్:
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్దంతిని చేనేత సహకారం సంఘం నిర్వహించింది. సోమవారం జోగిపేటలో చేనేత సహకార సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు వర్కల అశోక్ ఆధ్వర్యంలో బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘంలోని కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్బంగా వర్కల అశోక్ మాట్లాడుతూ.. జీవిత కాలం తెలంగాణ కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమ కోసం పోరాడిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. జోగిపేట చేనేత సంఘం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ను కలిసి తమ సమస్యలు వివరించామని అన్నారు.
Next Story