- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఆ రెండు బ్రిడ్జిలను పరిశీలించాకే రాకపోకలు !
by Shyam |

X
దిశ, వెబ్డెస్క్: భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతికి చాదర్ఘాట్, ముసరాంబాగ్ బ్రిడ్జిలు దెబ్బతిన్నాయని, వాటిని పరిశీలించాకే రాకపోకలను పునరుద్ధరిస్తామని మూసీ రివర్ బోర్డు ఛైర్మన్ సుధీర్రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మూసీ నది మొత్తం డ్రోన్తో చిత్రీకరిస్తున్నామని పేర్కొన్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్నందున మూసీ ఉధృతంగా ప్రవహిస్తుందన్నారు. వర్షాలు తగ్గాక మూసీ నదికి ఇరువైపుల పటిష్టమైన రేలింగ్ నిర్మాణం చేపడుతామని స్పష్టం చేశారు.
Next Story