- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం… వ్యక్తి ట్రాక్టర్ పై దేవర కద్ర నుంచి మహబూబ్ నగర్ వెళుతున్నాడు. కాగా మహబూబ్ నగర్ మండలంలోని మన్యం కొండ సమీపానికి ట్రాక్టర్ చేరుకోగానే ప్రమాదవ శాత్తు ట్రాక్టర్ పై నుంచి పడి ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గాజులపేట గ్రామానికి చెందిన కిషోర్ గౌడ్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Next Story