- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: ఉద్యోగాల్లోనుంచి తొలగిస్తుండటంతో ప్రైవేటు టీచర్లు ఆకలితో అలమటిస్తున్నారని, వారి సమస్యలను తీర్చాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం విజ్ఞప్తి చేసింది. కొడంగల్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి టీపీటీఎఫ్ కొడంగల్, వికారాబాద్ జిల్లా కమిటి సభ్యులు తమ గోడును తెలియజేశారు. అనేకసార్లు ఫోరం రాష్ట్ర సభ్యులు మంత్రిని నేరుగా కలిసి సమస్యలు విన్నవించినా పట్టించుకోవడంలేదని వాపోయారు. నాలుగు నెలలుగా ప్రైవేట్ టీచర్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
Next Story