- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: పోతిరెడ్డిపాడుపై తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన బాట పట్టింది. కృష్ణా జలాలను తరలిచేందుకు ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలపై మాజీ మంత్రి నాగం జనార్థన్రెడ్డి ఆధ్వర్యంలో పోతిరెడ్డిపాడు వ్యతిరేక కమిటీని నియమించింది. ఈ మేరకు మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. ఛైర్మన్గా నాగం జనార్థన్రెడ్డి, సలహాదారులుగా జానారెడ్డి, వీహెచ్, సభ్యులుగా చిన్నారెడ్డి, చంద్రశేఖర్, ప్రసాద్కుమార్, మాజీ ఎంపీలు మల్లు రవి, కొండా విశ్వేశ్వర్రెడ్డి, బాలు నాయక్, కర్నాటి లింగారెడ్డి, రామలింగ యాదవ్, దొంగరి వెంకటేశ్వర్లు, ఎల్ఎన్రెడ్డి, రామ్మోహన్ను నియమించారు.
Next Story