- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
‘ఏ అధికారి ప్రజల కోసం పనిచేయడం లేదు’
by Anukaran |

X
దిశ, వెబ్డెస్క్: ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హైదరాబాద్లోని గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ… ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ అధికారి ప్రజల కోసం పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పోరాటం ఎప్పుడూ ప్రజల కోసమే అని.. సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ శ్రేణులు ముందుండాలని తెలిపారు.
Next Story