- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నేడే ప్రారంభం.. మహిళలకు రూ. 15 వేలు ఇస్తారు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకం ప్రారంభం కానున్నది. ఈ పథకాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ. 15 వేలు ఇవ్వనున్నారు. తొలి ఏడాది దాదాపు 2 లక్షల 36 వేల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు.
Next Story