- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 4.55 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 3.9గా నమోదయ్యింది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొన్నది. కత్రా పట్టణానికి 88 కిలీ మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొన్నది. అయితే.. గత కొద్దిరోజుల నుంచి ఉత్తర భారతదేశంలో వరుసగా భూకంపాలు సంభవిస్తున్నాయి. గురువారం గుజరాత్ రాష్ట్రంలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
Next Story