ఇప్పటివరకు దేశంలో ఎన్ని కరోనా కేసులంటే..?

by  |
ఇప్పటివరకు దేశంలో ఎన్ని కరోనా కేసులంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. గడిచిన 24 గంటల్లో 18,522 కొత్త కేసులు నమోదు కాగా, 418 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 66,840 కు చేరుకున్నాయి. ఇందులో 3 లక్షల 34,821 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2 లక్షల 15,125 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 16,893కు చేరింది.


Next Story