- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నగరంలోని జనసమితి పార్టీ కార్యాలయంలో ప్రొ. కోదండరాం దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం కరోనాతో ప్రజలు అల్లాడిపోతున్నారని, నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం రూ. 7,500 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.
Next Story