- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: గత రెండు నెలలుగా కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం అడవుల్లో నెలకొన్న పరిణామాలపై ఆరా తీసిన తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి శుక్రవారం అర్థరాత్రి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిర్యాని మండలంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల గురించి స్థానిక ఎస్సై రామారావు ను అడిగి తెలుసుకున్నారు.
ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని పోలీసులను ఆదేశించారు. గత నెల టోక్కిగూడెంలో జరిగిన ఎదురుకాల్పులపై ఆరా తీశారు. కరోనా సమయంలో గిరిజనులకు అందించిన సేవలపై తిర్యాని ఎస్సై రామారావును ఆయన అభినందించారు. కాగా డీజీపీ ఆసిఫాబాద్ అడవుల్లో విస్తృతంగా తిరుగుతూ చేపడుతున్న చర్యలు పోలీస్ యంత్రాంగాన్ని హడలెత్తిస్తోంది.
Next Story