- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ముగ్గురు హతం.. ఎక్కడో తెలుసా..?
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: తెల్లవారు జామున భద్రతా దళాలు.. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని పోషియాన్ జిల్లా తుర్క్ వాంగమ్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న భద్రతా దళాలు మంగళవారం తనిఖీలు నిర్వహించాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు.
Next Story