- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సరిహద్దుల్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
by Shamantha N |

X
దిశ, వెబ్డెస్క్: భారత సరిహద్దుల్లో కాల్పుల మోత మరోసారి కలకలం రేపింది. జమ్ము కశ్మీర్లోని సోపోర్లోని గుండ్ బ్రాత్ ఏరియాలో భారత భద్రతా దళాలు- ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కదలికలతో అప్రమత్తమైన ఆర్మీ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.
Next Story