అనంత్‌నాగ్‌లో ఏమైందంటే..?

by  |
అనంత్‌నాగ్‌లో ఏమైందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: భారత భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా ఖుల్ చొహార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న భద్రతా దళాలు సోమవారం ఉదయం తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. సంఘటనా స్థలం వద్ద ఆయుధాలతోపాటు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.


Next Story