- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. శనివారం ఉదయం వారిని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు డివిజన్ పంచాయతీ అధికారి, ఆత్మకూరు ఇన్ చార్జ్ ఎంపీడీవో, సున్నిపెంట పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ అయ్యారు. ముఖ్యమంత్రి జగన్ పర్యటన ఏర్పాట్లలో పారిశుధ్యం పనుల్లో నిర్లక్ష్యం వహించారని ఈ ముగ్గురు అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. విశేషమేమంటే.. జగన్ శ్రీశైలం పర్యటన రద్దయిన విషయం తెలిసిందే.
Next Story