ఉ. 5.30 గంటలకు జమ్మూలో ఏం జరిగిందంటే..?

by  |
ఉ. 5.30 గంటలకు జమ్మూలో ఏం జరిగిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వివరాల్లోకి వెళితే.. షోపియన్ జిల్లా సుగూ ప్రాంతంలో ఉదయం 5.30 గంటలకు భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. ముందస్తు సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించాయి. అనంతరం కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు తెలియజేశారు.


Next Story

Most Viewed