- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని వ్యాన్ ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి వ్యాన్లో గంభీరావు పేటకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story