- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: జమ్మూకాశ్మీర్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ జిల్లాలోని గుల్పూర్ ప్రాంతంలో ఉన్న కర్మహ సెక్టార్ లో ఎల్ఓసీ వెంట పాకిస్థాన్ దళాలు మోర్టార్ షెల్స్ ప్రయోగించాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Next Story