నేరేడుచర్లలో దొంగల బీభత్సం..

by Batti.Sumithra |   (  Updated:2020-09-12 23:57:47  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.కొందరు దుండగులు ఓ ఇంట్లోకి చోరబడి వృద్దురాలిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జిల్లాలోని నేరేడుచర్లలో ఆదివారం వెలుగులోకివచ్చింది. ఇంట్లో ఎవరూ లేరని సమయం చూసే వృద్దురాలిపై దొంగలు దాడికి చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. Read Also&#8230; కిడ్నీ కొంటామంటూ దంపతులకు [&hellip;]</p>

నేరేడుచర్లలో దొంగల బీభత్సం..
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.కొందరు దుండగులు ఓ ఇంట్లోకి చోరబడి వృద్దురాలిపై దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మెడలోని పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జిల్లాలోని నేరేడుచర్లలో ఆదివారం వెలుగులోకివచ్చింది.

ఇంట్లో ఎవరూ లేరని సమయం చూసే వృద్దురాలిపై దొంగలు దాడికి చేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read Also…

కిడ్నీ కొంటామంటూ దంపతులకు టోకరా..

Next Story