- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ ఏరియాలో బుధవారం భయానక ఘటన చోటుచేసుకుంది. పార్కింగ్ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ పెద్ద వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే కత్తులు, తల్వార్లు, బండరాళ్లతో ఓ వర్గం మరో వ్యక్తి కుటుంబంపై దాడికి పాల్పడింది.
కుల్సుంపుర పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దుండగుల దాడిలో బాధిత వ్యక్తి ఇంట్లోని వస్తువులన్నీ చెల్లా చెదురయ్యాయి. ఒక్కసారిగా దాడి జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story