- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ సోకిన ఖైదీ పరారైన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దొంగతనం ఆరోపణలపై ఓ వ్యక్తిని పోలీసులు గ్వాలియర్ సెంట్రల్ జైలు పంపించారు. అతడికి కరోనా సోకింది. ఈ క్రమంలో అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతను అక్కడి నుంచి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నాడు. దీంతో ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ తెలిపినట్లు సమాచారం.
Next Story