- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తుంగతుర్తి: యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం రాత్రి ఓ రైతు ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితుల వివరాల ప్రకారం… పట్టణ కేంద్రంలో నివాసం ఉంటున్న నల్ల మల్లయ్య అనే రైతు రాత్రి ఇంటికి తాళం వేసి, బంధువుల గ్రామమైన కక్కిరేణికి ఫంక్షన్ కోసం వెళ్లారు.
ఇదే అదునుగా భావించిన కొందరు దుండగులు, ఇంట్లో చొరబడి 5 తులాల బంగారం, 70 తులాల వెండి, రూ1000 నగదు చోరీ చేశారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Next Story