సార్.. అసలు విషయం ఇది: టీడీపీ నిజనిర్ధారణ కమిటీ!

by  |
సార్.. అసలు విషయం ఇది: టీడీపీ నిజనిర్ధారణ కమిటీ!
X

దిశ, వెబ్ డెస్క్: నేడు తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్నది. జిల్లాలోని సీతానగరంలో శిరోముండనం బాధితుడిని ఈ కమిటీ కలవనున్నది. అదేవిధంగా రాజమండ్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలిని కూడా ఈ కమిటీ కలిసి పరామర్శించనున్నది. ఈ బాధితులను కలిసి ఘటనపై చంద్రబాబుకు నివేదిక అందించనున్నది.



Next Story

Most Viewed