రాష్ట్ర పరిస్థితి భయానకం :చంద్రబాబు

by  |
రాష్ట్ర పరిస్థితి భయానకం :చంద్రబాబు
X

దిశ వెబ్‎డెస్క్: దేశంలో రెండో స్థానంలో అత్యధిక కరోనా కేసులు ఏపీలో నమోదు అవుతున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర పరిస్థితి చూస్తే భయానకంగా ఉందని బుధవారం ట్విట్టర్ ద్వారా విమర్శించారు. మద్యం షాపుల ముందు క్యూలు ఉంటున్నాయని అన్నారు. కరోనా వ్యాప్తికి వైసీపీ నేతలే కారణమని విమర్శించారు. పేషెంట్లను క్వారంటైన్ చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చంద్రబాబు అన్నారు. మిస్టర్ సీఎం.. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ దాటి ఆలోచించాలని చంద్రబాబు అన్నారు.


Next Story

Most Viewed