- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఎల్లుండి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మళ్లీ లాక్ డౌన్ విధింపు, సచివాలయం కూల్చివేత, కొత్త భవన నిర్మాణంతోపాటు ఇతర పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసింది. ఈ సమావేశ అనంతరం ఆ నిర్ణయాలను మీడియాకు తెలిపే అవకాశముంది.
Next Story