- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పశ్చమ గోదావరి జిల్లా నర్సాపూర్ మండలం సీతారామపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భర్త భార్యను హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లకి వెళితే… గ్రామానికి చెందిన దుర్గారావు అనే వ్యక్తి మద్యం తాగేందుకు భర్యా విజయలక్ష్మీ డబ్బులు ఇవ్వలేదని, తీవ్ర మనస్తాపం చెంది కోపంలో హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story