- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం జాదూరావుపేటకు చెందిన అయిటిపాముల నరేష్(23) అనే మేకల కాపరి ప్రమాదవశత్తు వాగులో పడి మృతిచెందాడు. స్థానిక ఎస్ఐ ఇస్లావత్ నరేష్ వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం నరేశ్ మేకలను తీసుకొని అడవికి వెళ్లాడు. రాత్రివరకూ ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు అడవికి వెళ్లి వెతకగా, వాగులో శవమై కనిపించాడు. శవానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్టు ఎస్ఐ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story