- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తుంగతుర్తి: ముగ్గురు రైతులు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటనా జిల్లా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి-భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ముషిపట్ల గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు సెల్ టవర్ ఎక్కి నిసరన వ్యక్తం చేశారు. కారణమేమని అడుగగా ‘అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి మా భూమిని కబ్జా చేశారు. మాది మాకు చెందకుండా చేస్తున్నాడు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. విసిగిపోయి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నాం’ అని ఆ రైతులు పేర్కొన్నారు.
Next Story